ప్రతి పేదవానికి రేషన్ కార్డు ఇవ్వాలి: ఎమ్మెల్యే

79చూసినవారు
రాష్ట్ర ప్రభుత్వం ప్రతి పేద వానికి రేషన్ కార్డు ఇవ్వాలని ముధోల్ ఎమ్మెల్యే రామారావు పటేల్ డిమాండ్ చేశారు. హైదరాబాదులో నిర్వహించిన బిజెఎల్పీ సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. గత పది సంవత్సరాల కాలంగా అప్పటి ప్రభుత్వాలు కొత్త రేషన్ కార్డులు ఇవ్వకపోవడం మూలంగా ప్రజలు సంక్షేమ పథకాలకు దూరమై ఎంతో నష్టం జరిగిందని అన్నారు. ప్రభుత్వం త్వరితగతిన రేషన్ కార్డులు ఇచ్చే ప్రక్రియ ప్రారంభించాలని అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్