రేపు నాలుగు మండలాల్లో పవర్ కట్

72చూసినవారు
220/132/33 కేవీ సబ్ స్టేషన్ లో 132కేవీ ఎలక్ట్రికల్ లైన్ నిర్వహణ మరియు మరమ్మత్తుల కారణంగా శనివారం ఉదయం 9: 00గ నుండి మధ్యాహ్నం 1: 00 ముధోల్, బాసర్, తానూర్ మరియు లోకేశ్వరం మండలాల్లో విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడుతుందని బాసర ఏడిఈ బి. లక్ష్మణ్ శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కావున విద్యుత్ వినియోగదారులు సహకరించాలని కోరారు.

సంబంధిత పోస్ట్