శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ చేసిన త్యాగం మరువలేనిది: ఎమ్మెల్యే

73చూసినవారు
దేశం కోసం శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ చేసిన త్యాగం మరువలేనిదని ముథోల్ ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ పేర్కొన్నారు. ఆదివారం భైంసాలో బీజేపీ శాఖ ఆధ్వర్యంలో ఎస్ ఎస్ కాటన్ ఫ్యాక్టరీలో జనసంఘ్ వ్యవస్థాపకుడు మహనీయుడు శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ బలిదాన్ దివస్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.

సంబంధిత పోస్ట్