ప్రజలకు ఇబ్బందులు రాకుండా జాగ్రత్తలు వహించాలి

76చూసినవారు
ప్రజలకు ఇబ్బందులు రాకుండా జాగ్రత్తలు వహించాలి
పక్కా ప్రణాళికతో త్రాగునీటి సరఫరా చేపట్టి, ప్రజలకు ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు రాకుండా జాగ్రత్తలు వహించాలని సీఎస్ శాంతి కుమారి అధికారులను ఆదేశించారు. సోమవారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి హైదరాబాద్ నుంచి రాష్ట్ర స్థాయి ఉన్నతాధికారులతో కలిసి వేసవిలో త్రాగునీటి సరఫరా ప్రణాళిక, ధాన్యం కొనుగోలు, పాఠశాలల మౌళిక వసతుల కల్పనపై జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్