బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ ఐటీ మంత్రి కేటీఆర్ను ఆదివారం నిర్మల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ నాయకులు హైదరాబాద్లో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయనకు పుష్పగుచ్చం అందించారు. వారిలో జిల్లా పరిషత్ మాజీ ఛైర్మన్ లోలం శ్యాంసుందర్, రమాదేవి, కొరిపెల్లి రామ్ కిషన్ రెడ్డి, తదితరులున్నారు.