ప్రభుత్వ పాఠశాలలో సమస్యలు పరిష్కరించాలి

85చూసినవారు
ప్రభుత్వ పాఠశాలలో సమస్యలు పరిష్కరించాలి
ప్రభుత్వ పాఠశాలలో నెలకొన్న సమస్యలు పరిష్కరించాలని అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో నిర్మల్ జిల్లాలో బుధవారం చేపట్టిన పాఠశాలలు బంద్ విజయవంతం అయిందని ఇందూర్ విభాగ్ ఎస్ఎఫ్ఎస్ కన్వీనర్ చంద్రగిరి శివ కుమార్ అన్నారు. ప్రభుత్వ పాఠశాలలు ప్రారంభమై పక్షం రోజుల గడుస్తున్నా ఇప్పటికీ ఏక రూప దుస్తులు అందించలేదని అన్నారు. నిబంధనలు పాటించని ప్రైవేటు పాఠశాలలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్