రాహుల్ గాంధీ సభను విజయవంతం చేయాలి

83చూసినవారు
పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ఈనెల 5న నిర్మల్ జిల్లా కేంద్రంలో నిర్వహించే కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ పర్యటనను విజయవంతం చేయాలని ఉమ్మడి జిల్లా ఇన్చార్జి మంత్రి సీతక్క అన్నారు. జిల్లా కేంద్రంలోని కలక్టరేట్ రోడ్డులో గల ఖాళీ స్థలంలో నిర్వహించే బహిరంగ సభ ఏర్పాట్లను డీసీసీ అధ్యక్షులు శ్రీహరి రావు, ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జుతో కలిసి శుక్రవారం పరిశీలించారు. పలు సూచనలు, సలహాలు అందజేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్