గిరిజన రైతుకు భూమి అప్పగించాలి

78చూసినవారు
లోకేశ్వరం మండలం పుస్పూర్ గ్రామంలోని నరసింహ నగర్ తండాలో ప్రభుత్వం తీసుకున్న సాగుబోమని గిరిజన రైతుకు తిరిగి ఇవ్వాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి దుర్గం నూతన్ కుమార్ అన్నారు. బుధవారం జిల్లా కలెక్టరేట్ ఎదుట ధర్నా చేపట్టారు. జాదవ్ మోతిరం, జాదవ్ కిషన్ ఇద్దరు గిరిజన రైతులు గత 50 సంవత్సరాలుగా సాగు చేస్తున్న భూమిని ప్రభుత్వం లాక్కోవడం సరికాదని పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్