పోలింగ్ విధులపై అవగాహన కలిగి వుండాలని

74చూసినవారు
పోలింగ్ విధులపై అవగాహన కలిగి వుండాలని
పోలింగ్ విధులు, ఈవిఎం యంత్రాల పని తీరుపై పూర్తి అవగాహన కలిగి వుండాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్ అధికారులను ఆదేశించారు. సోమవారం పట్టణంలోని సెయింట్ థామస్ పాఠశాలలో అసెంబ్లీ నియోజక వర్గాలకు సంబంధించి అధికారులకు పోలింగ్ విధానంపై శిక్షణ నిర్వహించారు. జిల్లాలో ఎన్నికల నిర్వహణలో భాగంగా ప్రిసైడింగ్ అధికారులకు, అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారులకు శిక్షణా నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్