మరో పేకాట స్థావరంపై దాడి... రూ 4వేల నగదు స్వాధీనం

77చూసినవారు
మరో పేకాట స్థావరంపై దాడి... రూ 4వేల నగదు స్వాధీనం
మాక్లూర్ మండలంలో టాస్క్ ఫోర్స్ సిఐ పురుషోత్తం బుధవారం మరో పేకాట స్థావరంపై దాడి చేశారు. గుత్ప శివారులో పేకాట ఆడుతున్నారన్న సమాచారంతో అక్కడికి చేరుకుని పేకాట ఆడుతున్న వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుండి రూ 4 వేల నగదు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు.

సంబంధిత పోస్ట్