నిజామాబాద్ జిల్లాకు కాంగ్రెస్ అగ్రనేతలు?

2597చూసినవారు
నిజామాబాద్ జిల్లాకు కాంగ్రెస్ అగ్రనేతలు?
లోక్ సభ ఎన్నికల ప్రచారానికి కాంగ్రెస్ పార్టీ అగ్ర నేతలైన ప్రియాంక గాంధీ లేదా రాహుల్ గాంధీలో ఎవరో ఒకరు నిజామాబాద్ జిల్లాకు రానున్నట్లు కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. మే 7,8 తేదీల్లో జిల్లాలో ఎన్నికల ప్రచారం కోసం వారిలో ఒకరు వస్తారని సమాచారం. ఆర్మూర్ లో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసే యోచనలో నేతలు ఉన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్