శ్రీ మహాలక్ష్మి మందిరం వద్ద భక్తుల రద్దీ

82చూసినవారు
ఆర్మూర్ పట్టణంలోని శ్రీ మహాలక్ష్మి కాలనీ ఉన్న శ్రీ మహాలక్ష్మీ మందిరంలో ఆదివారం ఉదయం నుంచి భక్తుల రద్దీ నెలకొంది. ఆషాడ మాసం సందర్భంగా మహాలక్ష్మి మందిరం వద్ద అమ్మవారికి నైవేద్యలు వేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పట్టణంలో మహిళలు, అమ్మవారి భక్తులు పెద్ద ఎత్తున వచ్చి తమ మొక్కలను మొక్కి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్