విత్తన డీలర్ల దుకాణాల తనిఖీ

1065చూసినవారు
వేల్పూర్ మండలంలోని విత్తన డీలర్ల దుకాణాలను బుధవారం అధికారులు తనిఖీ చేశారు. గుర్తింపు పొందిన విత్తన కంపెనీల నుండి మాత్రమే విత్తనాలు తీసుకొచ్చి రైతులకు కొనుగోలు చేయాలని ఏవో సూచించారు. కాల వ్యవధి దాటిన విత్తనాలను పురుగుమందులను రైతులకు అమ్మినచో కేసులు నమోదు చేస్తామని ఎస్ఐ తెలిపారు. రైతులకు నాణ్యమైన విత్తనాలు పురుగుమందులు అందించాలని సూచించారు.

సంబంధిత పోస్ట్