కాంగ్రెస్ పార్టీలో పలువురు నాయకులు చేరిక

2623చూసినవారు
కాంగ్రెస్ పార్టీలో పలువురు నాయకులు చేరిక
ఆర్మూర్ నియోజకవర్గం నిజామాబాద్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ సమక్షంలో గురువారం నంది పేట్ మండలం ఐలాపూర్ గ్రామానికి చెందిన పలువురు నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ వంద రోజుల్లో చేసిన అభివృద్ధి పనులను చూసి ఈరోజు కాంగ్రెస్ పార్టీలోకి చాలా మంది నాయకులు వస్తున్నారని అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్