ఆర్మూర్ ఏసీపీ కార్యాలయం ఎదుట నిరసన

63చూసినవారు
ఆర్మూర్ పట్టణంలోని ఏసీపీ కార్యాలయం ఎదుట మండపాలా నిర్వాహకులు దుర్గాదేవి అమ్మవారి విగ్రహాన్ని తీసుకువచ్చి నిరసన వ్యక్తం చేశారు. అమ్మవారి నిమజ్జన శోభ యాత్ర నిర్వహిస్తుండగా తమ డీజేను తీసుకెళ్లడంతో వారు అగ్ర వ్యక్తం చేస్తూ ఏసీపీ కార్యాలయనికి తరలివచ్చి ఆందోళన చేపట్టారు.

సంబంధిత పోస్ట్