బాల్కొండ: అనారోగ్యంతో బాధపడుతున్న మహిళకు ఎమ్మెల్యే భరోసా

83చూసినవారు
బాల్కొండ: అనారోగ్యంతో బాధపడుతున్న మహిళకు ఎమ్మెల్యే భరోసా
బాల్కొండ నియోజకవర్గంలోని శుక్రవారం వేల్పూర్ మండలం మోతే గ్రామానికి చెందిన ఎం రమణి అనారోగ్యం పాలై నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందగా స్థానిక ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డికి చెప్పడంతో వెంటనే స్పందించి మెరుగైన చికిత్స కోసం రెండు, 2, లక్షల ఎల్ఓసిని అందజేశారు. మెరుగైన వైద్యం కోసం వెంటనే స్పందించి రెండు లక్షలు మంజూరు చేసినందుకు ఆయనకు రుణపడి ఉంటామని బాధితులు ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు.

సంబంధిత పోస్ట్