పాఠశాలకు కుర్చీలు, బీరువా వితరణ

60చూసినవారు
వేల్పూర్ మండల కేంద్రంలో శనివారం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మోతె ఆక్లూర్ గ్రామానికి చెందిన పాఠశాల పూర్వ విద్యార్థి, గ్రామ అభివృద్ది కమిటీ ఉపాధ్యక్షులు జిన్నా ప్రభాకర్ డబుల్ డోర్ బీరువా, 10 ఎస్ టైప్ కుర్చీలు వితరణ చేశారు. ఈ కార్య్రమంలో పి ఆర్ టి యు మండల ప్రధాన కార్యదర్శి సి. వి. నర్సింహారావు, ప్రధానోపాధ్యాయులు వైద్య గణేష్, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్