వేల్పూర్ మండల కేంద్రంలో మంగళవారం బాల్కొండ నియోజకవర్గం బిఆర్ఎస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, నూతన సంవత్సర ఉగాది పండుగ శుభాకాంక్షలు మాజీ మంత్రి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి తెలిపారు, ప్రతి సంవత్సరం ఉగాది పండుగ ఘనంగా నిర్వహించుకుని, భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించి, ఆలయాలకు వెళ్లి పూజలు నిర్వహించుకోవడం జరుగుతుందని అన్నారు.