ఈసీ సంచలన నిర్ణయం

78చూసినవారు
ఈసీ సంచలన నిర్ణయం
ఎన్నికల వేళ కేంద్ర ఎన్నికల సంఘం సంచలన నిర్ణయం తీసుకుంది. సిట్ చీఫ్‌గా ఉన్న కొల్లి రఘురామిరెడ్డిపై ఈసీ వేటు వేసింది. సీఎం జగన్‌కు కొల్లి రఘురామిరెడ్డి అనుకూలంగా ఉండేవారని పోలీసు వర్గాల్లో బాగా ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలోనే రఘురామిరెడ్డిని ఎన్నికల సంఘం ఇతర విధులకు కేటాయించడం హాట్ టాపిక్‌గా మారింది. అసోం పోలీస్ ఎన్నికల పరిశీలకుడిగా కొల్లి రఘురామిరెడ్డిని ఈసీ నియమించింది.

సంబంధిత పోస్ట్