వామపక్ష లౌకిక శక్తులు ఏకమై బిజెపిని ఓడించండి

66చూసినవారు
వామపక్ష, లౌకిక శక్తులు ఏకమై కార్మిక వ్యతిరేక మతోన్మాద బిజెపి పార్టీని ఓడించాలని ఎఫ్ఎం రాయి సంయుక్త కార్యదర్శి సునీల్ కుమార్ అన్నారు. జిల్లా కేంద్రంలోని సిఐటియు కార్యాలయంలో జిల్లా అధ్యక్షులు శంకర్ గౌడ్ అధ్యక్షతన పార్లమెంటు ఎన్నికలు- కార్మిక వర్గ కర్తవ్యం అనే అంశంపై నిర్వహించిన జిల్లా సదస్సులో పాల్గొని మాట్లాడారు. ఇండియా కూటమి అభ్యర్థులను గెలిపించుకోవాలని అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్