గుండెపోటుతో వ్యక్తి మృతి

14064చూసినవారు
గుండెపోటుతో వ్యక్తి మృతి
మోర్తాడ్ మండలంలో విషాదం చోటుచేసుకుంది. తల్లి అస్థికలను కాశిలోని గంగానదిలో నిమజ్జనం చేసేందుకు వెళ్తున్న తాళ్లరాంపూర్ కు చెందిన కుమార్ గుండెపోటుతో మృతి చెందాడు. తన అక్క, బావలతో కలిసి కుమార్ మంగళవారం రైలులో కాశీకి బయలుదేరి వెళ్లాడు. బుధవారం అలహాబాద్ సమీపంలో కుమార్ కు తీవ్ర గుండెపోటుతో మృతి చెందాడు. గురువారం కుమార్ అంత్యక్రియలు నిర్వహించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్