స్క్రీన్ పై అయోధ్య రామాలయం ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం

1051చూసినవారు
వేల్పూర్ మండల కేంద్రంలోని సోమవారం గ్రామంలో అయోధ్య రామాలయములో ప్రాణ ప్రతిష్ట కార్యక్రమాన్ని గ్రామ కమిటీ ఆధ్వర్యంలో స్క్రీన్ పై గ్రామ ప్రజలకు వీక్షించటానికి ఏర్పాటు చేశారు. ఈ స్క్రీన్ ఏర్పాటు చేయటం వల్ల గ్రామ ప్రజలు గ్రామ కమిటీ సభ్యులకు కృతజ్ఞత తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ కమిటీ సభ్యులు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్