ఉపాధ్యాయులకు సన్మానం

85చూసినవారు
ఉపాధ్యాయులకు సన్మానం
వేల్పూర్ మండలం మోతే గ్రామంలో శుక్రవారం ఉన్నత పాఠశాల నుండి మస్రత్ రాగిణి, మమత రవికాంత్ ఉపాధ్యాయులు బదిలీపై వెళ్తున్నసందర్భంగా వీరిని క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ఇట్టి కార్యక్రమంలో రెడ్ క్రాస్ సొసైటీ అధ్యక్షుడు డొల్ల రాజేశ్వర్ రెడ్డి సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఉద్యోగులు బదిలీలు సాధారణమని ఉపాధ్యాయ పాత్ర సమాజానికి ఎంతో మేలు చేస్తుందని ఉపాధ్యాయుడు నిత్య విద్యార్థిని ఆయన అన్నారు.

సంబంధిత పోస్ట్