ఇందిరమ్మ వరద కాలువ ద్వారా నీటి విడుదల..

59చూసినవారు
శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు నుండి ఇందిరమ్మ వరద కాలువ ద్వారా మధ్యమనేరు రిజర్వాయర్ కు వరద నీటిని ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ప్రాజెక్టు అధికారులు సోమవారం విడుదల చేశారు. ఈ సందర్భంగా చేపలు పట్టేవారు వరద కాలువలో వలలు కొట్టుకుపోయే అవకాశం ఉందని కాబట్టి ఎవరు చేపలు పట్టడానికి వెళ్లకూడదని అలాగే పశువుల కాపరులు అటువైపు వెళ్లి ప్రమాదాలకు గురి కావద్దని ఒక ప్రకటనలో విజ్ఞప్తి చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్