చందూర్‌లో లారీ బోల్తా.. తృటిలో తప్పిన పెను ప్రమాదం

52చూసినవారు
చందూర్‌లో లారీ బోల్తా.. తృటిలో తప్పిన పెను ప్రమాదం
చందూరు మండల కేంద్రంలోని క్యాంపు శివారులో వడ్ల లారీ బోల్తా పడిన ఘటన బుధవారం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. వర్ని మండలం లోని రాజపేట్ గ్రామం నుండి వడ్ల బస్తాలను నింపుకొని ధర్మాకాంటలో వడ్లు జోకెందుకు నిజామాబాద్ తీసుకువెళ్లి తిరిగి వస్తున్న సమయంలో ప్రమాదవశాత్తు బోల్తా పడినట్టు తెలిపారు. ప్రాణ నష్టం నష్టం ఏమి జరగలేదని స్థానికులు తెలిపారు.

సంబంధిత పోస్ట్