ప్రమాదవశాత్తు రైలు కింద పడి మహిళ మృతి

12788చూసినవారు
ప్రమాదవశాత్తు రైలు కింద పడి మహిళ మృతి
నవీపేట్ మండల కేంద్రంలోని స్టేషన్ ఏరియాకు చెందిన రత్న గుండిబాయి (56) అనే మహిళ రైల్ లో తిను బండారాలు అమ్ముకుంటూ జీవనం కొనసాగిస్తుంది. ప్లాట్ పామ్ పైకి వెళుతున్న క్రమంలో ప్రమాదవశాత్తు కాలు జారి రైలు కింద పడి అక్కడికక్కడే మృతి చెందినట్లు ఎస్ఐ తెలిపారు. మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం జిల్లా జనరల్ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్