రెండింతలు పెరిగిన అదానీ ఆదాయం

58చూసినవారు
రెండింతలు పెరిగిన అదానీ ఆదాయం
గౌతమ్ అదానీ ఆధ్వర్యంలోని అదానీ ఎంటర్‌ప్రైజెస్ తాజాగా తన ఆర్థిక ఫలితాలను ప్రకటించింది. గతేడాదితో పోలిస్తే రెండింతలు ఆదాయం పెరిగి రూ.1,888 కోట్లకు చేరుకుంది. ఏడాది క్రితం రూ.820 కోట్లుగా నమోదైంది. విమానాశ్రయాలు, రహదారి వ్యాపారాల్లో వృద్ధి కారణంగా లాభం రెండింతలు అయినట్లు అధికారులు తెలిపారు. సమీక్ష కాలంలో కార్యకలాపాల ద్వారా ఆదాయం 6.5 శాతం పెరిగి రూ28.336.4 కోట్లకు చేరుకుంది.

సంబంధిత పోస్ట్