బోధన్: 10వ తేదీ గురువారం సామూహిక కుంకుమార్చన

56చూసినవారు
నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలోని శ్రీ చక్రేశ్వర శివాలయంలో నవరాత్రి ఉత్సవాల సందర్భంగా నెలకొల్పబడిన శ్రీ దుర్గాదేవి సన్నిధానంలో గురువారం 10వ తేదీన సాయంత్రం నాలుగు గంటల సమయంలో సామూహిక అమ్మవారి కుంకుమార్చన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని ఆదివారం మీడియా సమావేశంలో సార్వజినిక్ కమిటీ సభ్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్