బోధన్: విజయదశమి సందర్భంగా శమీ పూజ

78చూసినవారు
నిజామాబాద్ జిల్లా బోధన్ మండలం ఉట్ పల్లి గ్రామంలో విజయదశమి సందర్భంగా శనివారం మల్లన్న గుట్ట వద్ద గల జమ్మి చెట్టు నుండి గ్రామ పెద్దలు జమ్మి తెప్పించి ఆలయానికి వచ్చే భక్తులకు పంచి పెట్టి శమీ పూజ చేసారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ తిరుమలేష్, ఎస్ రాములు, పోశెట్టి రెడ్డి, గంగాధర్, వినోద్, ఓం ప్రకాష్, సుమన్, శివ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్