బోధన్: విజయదశమి సందర్భంగా ఆలయాల్లో ప్రత్యేక పూజలు

65చూసినవారు
బోధన్: విజయదశమి సందర్భంగా ఆలయాల్లో ప్రత్యేక పూజలు
విజయదశమి సందర్భంగా నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలోని నడి ఊర్ల అభయాంజనేయ స్వామి ఆలయంలో ఉదయ్ శర్మ, మారుతి మందిరంలో ప్రవీణ్ శర్మ శనివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. తెల్లవారు జాము నుండి భక్తులు అధిక సంఖ్యలో ఆలయానికి తరలి వచ్చి ఆకు పూజ, సిందూర పూజ కార్యక్రమాలు నిర్వహించారు.

సంబంధిత పోస్ట్