బోధన్: ప్రారంభమైన గ్రామాభివృద్ధి కమిటీ ఓటింగ్

81చూసినవారు
నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణ గ్రామాభివృద్ధి కమిటీ సంఘ సభ్యుల ఓటింగ్ ప్రక్రియ బుధవారం ప్రారంభమైంది. 66 మంది గల సభ్యుల కమిటీలో ఏడుగురు సభ్యులకు ఓటింగ్ నిర్వహిస్తున్నారు. అధ్యక్ష పదవుల కోసం ఇద్దరు వ్యక్తులు పోటీలో ఉన్నారు. సుమారు 30 మంది సభ్యులను పోటీ చేస్తున్న అభ్యర్థులు క్యాంపు కార్యాలయానికి తరలించారు. మధ్యాహ్నం ఒంటిగంట వరకు ఓటింగ్ ప్రక్రియ నిర్వహిస్తారు.

సంబంధిత పోస్ట్