చందూర్ లో రైతుల పక్షాన నిరసన చేస్తున్న బిఆర్ఎస్ నాయకులు

66చూసినవారు
చందూరు మండల కేంద్రంలో సోమవారం రైతుల పక్షాన మాజీ సొసైటీ చైర్మన్ బిఆర్ ఎస్ నాయకుడు మాధవ రెడ్డి ఆధ్వర్యంలో రైతులతో కలిసి నిరసన తెలిపారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం రైతు బరోసా ఎగవేశారని, రుణమాఫీ పూర్తి స్థాయిలో చెయ్యలేదని, ఇలా వారు ఇచ్చిన హామీలపై నినాదాలు చేస్తు నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మెన్ షేక్ జుబేద్, నాయకులు, బి ఆర్ ఎస్ కార్యకర్తలు, రైతులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్