జీవో 55 ప్రకారం మెరిట్‌ తక్కువ ఉన్న అభ్యర్థులకు రిజర్వుడు కేటగిరిలో అవకాశం

51చూసినవారు
జీవో 55 ప్రకారం మెరిట్‌ తక్కువ ఉన్న అభ్యర్థులకు రిజర్వుడు కేటగిరిలో అవకాశం
తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వం జారీ చేసిన జీవో 55 ప్రకారం.. ప్రతి మల్టీజోన్‌లోని పోస్టుల సంఖ్యకు అనుగుణంగా 1:50 నిష్పత్తిలో మెయిన్స్‌లో అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఈ క్రమంలో 40 శాతం అభ్యర్థులను మెరిట్‌ ప్రకారం ఎంపిక చేస్తే.. 60 శాతం అభ్యర్థుల ఎంపికలో రిజర్వేషన్లను వర్తింపు చేస్తారు. దీంతో మెరిట్‌ ఉన్న రిజర్వుడు అభ్యర్థులు ఓపెన్‌ కోటాలో ఎంపికవుతారు. మెరిట్‌ తక్కువ ఉన్న అభ్యర్థులకు.. రిజర్వుడు కేటగిరిలో అవకాశం లభిస్తోంది.

సంబంధిత పోస్ట్