రెంజల్ లో సాముహిక అక్షర అభ్యాసం

79చూసినవారు
రెంజల్ లో సాముహిక అక్షర అభ్యాసం
రెంజల్ మండల కేంద్రంలోని ప్రాథమిక పాఠశాలలో శుక్రవారం పిల్లలకు సామూహిక అక్షరాభ్యాసాన్ని చేయించారు. పాఠశాలల ప్రారంభ తొలి శుక్రవారం అక్షర అభ్యాస కార్యక్రమాన్ని అధికారులు, పాలకులు నిర్వహించారు. ఎంపీపీ రజిని కిషోర్ ఎంపీడీవో శ్రీనివాస్, ఎంఈఓ గణేష్ రావు, పిఆర్టియు మండల అధ్యక్షుడు సోమలింగం గౌడ్, కార్యదర్శి సాయరెడ్డి రెంజల్ జడ్పిహెచ్ఎస్ పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఆంజనేయులు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్