చందూర్‌లో బస్సుల కోసం పాట్లు పడుతున్న ప్రయాణికులు

78చూసినవారు
చందూర్‌లో బస్సుల కోసం పాట్లు పడుతున్న ప్రయాణికులు
చందూరు మండల కేంద్రంలో ప్రతినిత్యం ప్రయాణ ప్రాంగణంలో ప్రయాణికులు బస్సుల కోసం గంటల తరబడి వేచి ఉండాల్సివస్తున్నదని వచ్చే బస్సులు నిండుగా రావడంతో ఎక్కేవారికి బస్సులో స్థానం లేక గంటల తరబడి వేచి ఉండాల్సి వస్తుందని వెయిట్ చేసిన ప్రయోజనం లేకుండా పోతుందని వాపోతున్నారు. సంబంధిత అధికారులు బస్సుల సంఖ్య పెంచాలని ప్రయాణికులు కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్