ఎడపల్లి: ఘనంగా అమ్మవారి శోభాయాత్ర

52చూసినవారు
ఎడపల్లి మండల వ్యాప్తంగా దుర్గామాత నవరాత్రి ఉత్సవాలు నేటితో ముగిశాయి. ఈ సందర్భంగా మండలంలోని తనాకాలన్ లో దుర్గామాత నిమజ్జనం సందర్భంగా దుర్గామాత శోభాయాత్రను నిర్వాహకులు ఘనంగా నిర్వహించారు. డీజే పాటలతో అలరిస్తూ ఘనంగా వేడుకలు నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో అమ్మవారికి కొబ్బరికాయలు కొడుతూ దర్శించుకున్నారు. కార్యక్రమంలో నిర్వాహకులు, యూత్ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్