బోధన్ లో ముమ్మరంగా వాహన తనిఖీలు

6753చూసినవారు
బోధన్ లో ముమ్మరంగా వాహన తనిఖీలు
నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలో నంబర్ ప్లేట్ లేని ద్విచక్ర వాహనాలను పట్టుకోవాలని జిల్లా పోలీస్ కమిష్నరేట్ ఆదేశానుసారం గురువారం సాయంత్రం 7 గంటల సమయంలో పలుకూడలిలలో పోలీసు శాఖ పట్టణ సీఐ వీరయ్య, పోలీస్ బృందం ఆధ్వర్యంలో రైల్వే కమాన్ వద్ద ద్విచక్రవాహనాలను తనిఖీలు నిర్వహించారు. ఎవరైతే నంబర్ ప్లేట్ లేని ద్విచక్ర వాహనాలను నడుపుతున్నారో వారిని పట్టుకోవడం జరిగిందని అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్