ప్రారంభమైన ఇంటర్మీడియట్ సప్లమెంటరీ పరీక్షలు

58చూసినవారు
ప్రారంభమైన ఇంటర్మీడియట్ సప్లమెంటరీ పరీక్షలు
ధర్పల్లి మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో శుక్రవారం ఇంటర్మీడియట్ సప్లమెంటరీ పరీక్షలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా చీప్ సూపర్డెంట్ సురేష్ బాబు మాట్లాడుతూ ఉదయం ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం తెలుగు, హిందీ పరీక్షకు డెబ్బై మంది విద్యార్థులకు అరవై తొమ్మిది మంది హాజరయ్యారు, ఒకరు గైర్హాజరయ్యారు. మధ్యాహ్నం ఇంటర్మీడియట్ రెండో సంవత్సరం పరీక్షకు పదికి పది మంది హాజరయ్యారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్