చందూర్‌లో ఉరి వేసుకుని వ్యక్తి ఆత్మహత్య

69చూసినవారు
చందూర్‌లో ఉరి వేసుకుని వ్యక్తి ఆత్మహత్య
చందూర్ మండల కేంద్రంలో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన సోమవారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. కర్ణాటక రాష్ట్రం బీదర్ జిల్లా చిట్లి గ్రామానికి చెందిన మణివాడ్ సంజీవ్ కుమార్ అనే వ్యక్తి భార్య పిల్లల్ని వదిలి ఊరురా తిరుగుతూ టైలరింగ్ చేస్తు జీవనోపాధిని పొందుతున్నాడు. నెల రోజుల క్రితం చందూరు వచ్చి ఓ టైలర్ చేస్తు ఒంటరిగా ఉండలేక ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్టు పోలీసులు తెలిపారు.

సంబంధిత పోస్ట్