ఎమ్మెల్సీ ఓటర్ నమోదుకు అవగాహన కల్పించాలని వినతి

62చూసినవారు
ఎమ్మెల్సీ ఓటర్ నమోదుకు అవగాహన కల్పించాలని వినతి
కామారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్‌కి ఎమ్మెల్సీ ఓటర్ నమోదుకు అవగాహన కల్పించాలని అభ్యర్థి డా. బండారి రాజ్ కుమార్ వినతిపత్రం అందజేశారు. అనంతరం డా. బండారి రాజ్ కుమార్ మాట్లాడుతూ.. దాదాపుగా నలభై రోజులుగా నాలుగు ఉమ్మడి జిల్లాలు తిరుగుతూ గ్రాడ్యుయేట్స్, డాక్టర్స్, ప్రభుత్వ, ప్రైవేట్ ఉపాధ్యాయులను కలుస్తూ ఎమ్మెల్సీ ఎన్రోల్మెంట్ గురించి తెలియజేస్తున్నారు.

సంబంధిత పోస్ట్