ఎన్ ఎంసీని జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించిన కేంద్రంమంత్రి

63చూసినవారు
రాజస్థాన్ రాష్ట్రం మౌంటాబులోని బ్రహ్మకుమారీస్ ఆనంద్ సరోవర్ ఆడిటోరియంలో ఆధ్యాత్మిక సాధికారితపై శుక్రవారం నిర్వహించిన జాతీయ స్థాయి మీడియా కాన్ఫరెన్స్ 2వ సెషన్స్ ను కేంద్ర సమాచార శాఖ మంత్రి ఎల్. మురుగన్ తో పాటు శతాధిక వృద్ధురాలైన రాజయోగిని బికే, డాక్టర్. దాదిరతన్ మోహిని జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. దేశనలుమూలల నుండి వచ్చిన జర్నలిస్టులు, కామారెడ్డి జిల్లా నుండి ఐదుగురు జర్నలిస్టులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్