ప్రజావాణికి 105 ఫిర్యాదులు

79చూసినవారు
ప్రజావాణికి 105 ఫిర్యాదులు
నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయంలో సోమవారం ప్రజావాణి కార్యక్రమాఎన్ని నిర్వహించారు. ప్రజావాణి కి 105 ఫిర్యాదులు అందాయి. కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు మాట్లాడుతూ ప్రజావాణి కి వచ్చిన ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో సమ్మతిత అధికారులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్