పోలీసుల ఎదుట నిప్పంటించుకున్న ఆటో డ్రైవర్

79చూసినవారు
నిజామాబాద్ నగరంలో వర్ని చౌరస్తాకు చెందిన ఆటో డ్రైవర్ శ్రీనివాస్ (45) పోలీసుల ఎదుట ఒంటికి నిప్పంటించుకుని ఆత్మహత్యయత్నం చేశాడు. కుటుంబం కలహాలతో మద్యం సేవించి నిన్న రాత్రి ఆటోతో అమ్మవారి బందోబస్తులో ఉన్న ఓ ఎస్సైను ఢీ కొట్టాడు. అనంతరం ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పుంటించుకొని ఆత్మహత్యకు యత్నించాడు. టూ టౌన్ పోలీసులు మంటలు ఆర్పి రక్షించి ఆస్పత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతున్నాడు.

సంబంధిత పోస్ట్