జవహర్ నవోదయలో సీటు సాధించిన వీఆర్ఏ కుమారుడు

4445చూసినవారు
జవహర్ నవోదయలో సీటు సాధించిన వీఆర్ఏ కుమారుడు
జవహర్ నవోదయ పాఠశాలలో నవిపెట్ మండలంలోని తుంగిని గ్రామానికి చెందిన వీఆర్ఏ రాజేశ్వర్ కుమారుడు జగదీష్ కు 6 వ తరగతిలో ప్రవేశానికి సీటు సాధించినట్లు తెలిపారు. ఆదివారం వెలువడిన ఫలితాలలో సీటు సాధించినట్లు తెలిపారు. నిరుపేద కుటుంబంలో పుట్టి జవహర్ నవోదయలో ఎంపిక కావడం పట్ల గ్రామస్తులతో పాటు మండల రెవెన్యూ సిబ్బంది ప్రత్యేకంగా అభినందించారు. భవిష్యత్తులో మరింత కష్టపడి ఉన్నత స్థానానికి ఎదగాలని ఆకాంక్షించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్