కులాస్పూర్ లో మందకృష్ణ మాదిగ చిత్రపటానికి పాలాభిషేకం

80చూసినవారు
మోపాల్ మండలంలోని కులాస్పుర్ గ్రామంలో ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో మంద కృష్ణ మాదిగ చిత్రపటనికి గురువారం పాలాభిషేకం చేశారు.
ఈసందర్భంగా రొడ్డ ప్రవీణ్ మాట్లాడుతూ 30 ఏండ్ల పోరాటానికి సుప్రీంకోర్టు ధర్మమైన తీర్పు ఇచ్చిందన్నారు. వర్గీకరణ సాధించుకోవడానికి దేశ ప్రధాని నరేంద్ర మోదీ కృషి ఉందని అన్నారు. వర్గీకరణ సాధనలో మంద కృష్ణ మాదిగ త్యాగం, తీసుకున్న వ్యూహల ద్వారానే వర్గీకరణ సాధ్యమైందన్నారు.

సంబంధిత పోస్ట్