దొంగల బీభత్సం

12312చూసినవారు
దొంగల బీభత్సం
ధర్పల్లి మండలం దుబ్బాక గ్రామంలో ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకులో సోమవారం అర్ధరాత్రి దొంగలు బీభత్సం సృష్టించారు. సైరన్ రావడంతో పోలీసులకు బ్యాంక్ సిబ్బంది సమాచారం అందించారు. బ్యాంకులో దొంగలు ఉన్నట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. బ్యాంకు ద్వారానికి లాక్ వేసి దొంగను పోలీసులు పట్టుకున్నట్లు సమాచారం.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్