అసెంబ్లీలో అంగన్వాడీల సమస్యలపై ప్రశ్నిస్తాను.. ధన్ పాల్

81చూసినవారు
అసెంబ్లీలో అంగన్వాడీల సమస్యలపై మాట్లాడతానని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ అన్నారు. సిఐటియు ఆధ్వర్యంలో ఎమ్మెల్యే ఇంటి ఎదుట ధర్నా నిర్వహించి సోమవారం ఎమ్మెల్యే కు వినతి పత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంగన్వాడీల సమస్యలపై జూలై 24 నుండి జరిగే అసెంబ్లీ సమావేశాలలో ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తానని హామీ ఇచ్చారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్