పోలింగ్ అధికారితో ఎంపీ అర్వింద్ వాగ్వాదం

63చూసినవారు
నిజామాబాద్ జిల్లాలో ఎన్నికలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. కాగా నిజామాబాద్ నగరంలోని ఓ పోలింగ్ బూత్ లో రిటర్నింగ్ అధికారితో ఎంపీ ధర్మపురి అర్వింద్ వాగ్వాదం జరిగింది. బుర్ఖా ఉండగా ఎలా ఓటు వేయనిస్తారమంటూ పోలింగ్ బూత్ ఆఫీసర్ ను ఆయన ప్రశ్నించారు. అసలు మీరు రూల్స్ పాటిస్తున్నారా అంటూ ఫైర్ అయ్యారు.

సంబంధిత పోస్ట్