మాచ‌ర్ల‌లో నిలిచిపోయిన పోలింగ్‌

77చూసినవారు
మాచ‌ర్ల‌లో నిలిచిపోయిన పోలింగ్‌
మాచర్లలోని పలు కేంద్రాల్లో పోలింగ్ నిలిచిపోయింది. ఈవీఎంలను పగలగొట్టడంతో 216, 205, 206, 207 పోలింగ్‌ బూత్‌ల నుంచి ఎన్నికల సిబ్బంది వెళ్లిపోయారు. దీంతో పోలింగ్ నిలిచిపోయింది. ఓట‌ర్లు క్యూ లైన్‌లో బారులు తీరారు.

సంబంధిత పోస్ట్