పదోన్నతులలో స్కామ్ జరిపిన వారిపై చర్యలు తీసుకోండి - పి. శoతన్

66చూసినవారు
పదోన్నతులలో స్కామ్ జరిపిన వారిపై చర్యలు తీసుకోండి - పి. శoతన్
నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని డిటిఎఫ్ కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన సమావేశంలో డిటిఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు పి. శoతన్ మాట్లాడుతూ ఉపాధ్యాయుల పదోన్నతులలో స్కాం బయటపడిందని బయటకు వస్తున్న అక్రమాలు, సరిదిద్దే ప్రయత్నంలో అనేక మోడిఫికేషన్స్ డిఈఒ ను తక్షణమే సస్పెండ్ చేసి సమగ్ర విచారణ జరపాలని అన్నారు.

సంబంధిత పోస్ట్